"రాష్ట్రంలో పొత్తుల్లేవ్"
ప్రత్యేక హోదా ఇచ్చే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర ప్రారంభించిన రఘువీరా రాహుల్ను ప్రధాని చేయడమే లక్ష్యమని అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరిట కాంగ్రెస్ బస్సు యాత్ర చేపట్టింది.
Last Updated : Feb 20, 2019, 12:06 AM IST