RTC bus overturns: అనంతపురం జిల్లా సింగనమల మండలం శోధన పల్లి గ్రామ సమీపంలోని మలుపు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 30మందికి పైగా ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
RTC bus overturns: ఆర్టీసీ బస్సు బోల్తా..పలువురికి గాయాలు..
RTC bus overturns: అనంతపురం జిల్లా సింగనమల మండలం శోధన పల్లి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ఆర్టీసీ బస్సు బోల్తా..పలువురికి గాయాలు..