ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్యాణదుర్గంలో మంత్రాలయ రాఘవేంద్రుని వార్షికోత్సవాలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వార్షికోత్సవాలను నిర్వహించారు. ప్రవచనకర్త కృష్ణమోహన్​ ఆచారి కార్యక్రమానికి హాజరై.. స్వామి వారి మహిమ గురించి వివరించారు.

By

Published : Aug 17, 2019, 7:24 PM IST

కళ్యాణదుర్గంలో మంత్రాలయ రాఘవేంద్రుని వార్షికోత్సవాలు

కళ్యాణదుర్గంలో మంత్రాలయ రాఘవేంద్రుని వార్షికోత్సవాలు

మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని కొలిస్తే అన్ని రకాల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మంత్రాలయం ప్రతినిధి కృష్ణమోహనాచారి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వార్షికోత్సవాలు నిర్వహించారు. భక్తులకు ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రాలయం పీఠం నుంచి ప్రత్యేక ప్రతినిధి హాజరయ్యారు. మంత్రాలయ రాఘవేంద్ర మహిమ గురించి ప్రవచనకర్త కృష్ణమోహన్ ఆచారి వివరించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details