ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హత్యకు గురైన యువతికి న్యాయం చేయాలని కాగడల ప్రదర్శన

By

Published : Dec 27, 2020, 11:20 AM IST

అనంతపురంలో హత్యకు గురైన యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రకాశం జిల్లాలో కాగడల ప్రదర్శన చేశారు. పలు పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు.

protest in prakasam district
అనంతపురంలో హత్యకు గురైన యువతికి న్యాయం చేయాలంటూ కాగడల ప్రదర్శన

అనంతపురంలో హత్యకు గురైన యువతి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో కాగడల ప్రదర్శన చేపట్టారు. తెదేపా, కాంగ్రెస్​ తదితర పార్టీల ఆధ్వర్యంలో మండలంలోని ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ చేశారు. యువతి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details