అనంతపురం జిల్లా శింగనమల మండల పరిధిలోని పెరవలి గ్రామ సమీపంలో వాడి పడేసిన పీపీఈ కిట్లు, మాస్కులు దర్శనమిచ్చాయి. అసలే పెరవలిలో కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో పీపీఈ కిట్లు దర్శనం ఇవ్వడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వాటిని తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
పెరవలి హైవేపై వాడిన పీపీఈ కిట్లు...భయాందోళనలో గ్రామస్థులు
అసలే కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో శింగనమల మండలం పెరవలి వద్ద కరోనా రోగులకు వాడి పడేసిన పీపీఈ కిట్లు హైవేపైదర్శనమిస్తున్నాయి. వీటిని చూసిన గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు.
పెరవలి హైవేపై కరోనా రోగులు వాడి పడేసిన పీపీఈ కిట్లు దర్శనం.... భయందోళనలో గ్రామస్తులు