అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శ్రీనివాసరామానుజన్ చిత్రపటానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా ఛైర్పర్సన్, అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా రామానుజన్ జయంతి
శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఘనంగా రామానుజన్ జన్మదిన వేడుకలు