ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 8, 2020, 11:52 AM IST

ETV Bharat / state

కదిరిలో హోటల్స్​పై అధికారులు దాడులు

ఓపక్క కరోనా కలవర పెడుతోంది. మరో పక్క హోటల్లలో నిల్వ ఉంచిన ఆహారం మరింత దిగులు పుట్టిస్తోంది. కదిరిలోని ఓ హోటల్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు హోటల్ లో తనిఖీ చేశారు.

musical officers
musical officers

అనంతపురం జిల్లా కదిరిలోని ఒక హోటల్లో మున్సిపల్ అధికారులు తనిఖీ చేశారు. స్థానికులు కదిరి శాసనసభ్యుడికి ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. పట్టణంలోని ఒక హోటల్ లో అపరిశుభ్రంగా ఉందని.. ముందురోజు పదార్థాలను తిరిగి వాడుతున్నారని ఆరోపణపై తనిఖీ చేశారు అధికారులు. ఉద్దేశ పూర్వకంగానే ఫిర్యాదు చేసి ఒక్క హోటల్ పైనే దాడి చేశారని హోటల్ యజమాని ఆందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details