రాష్ట్ర ఎన్నికల కమిషన్ పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో... మున్సిపాలిటీల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా మడకశిర నగరపంచాయతీ పరిధిలో ఉన్న రాజకీయ నేతల విగ్రహాలకు అధికారులు ముసుగులు వేశారు. నియోజకవర్గంలో నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల పట్ల పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
మడకశిరలో రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు
పురపాలక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని విగ్రహాలకు ముసుగులు వేశారు. స్థానికులకు శాంతిభద్రతలపై పోలీసులు అవగాహన కల్పించారు.
మడకశిరలో రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు