ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు అనంత, కర్నూలు జిల్లాల్లో జగన్​ పర్యటన

ఈ రోజు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్​ జగన్​ మోహన్ రెడ్డి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కర్నులు జిల్లా నందికొట్కూరు బహిరంగ సభలో పాల్గొననున్నారు.

By

Published : Mar 30, 2019, 4:16 AM IST

జగన్​

ఈ రోజు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్​ జగన్​ మోహన్ రెడ్డి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కర్నులు జిల్లా నందికొట్కూరు బహిరంగ సభలో పాల్గొననున్నారు. 11.30 గంటలకు ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అనంతపురం జిల్లా మడకశిరలో రోడ్ షో నిర్వహించనున్నారు. 3.30 గంటలకు పెనుగొండ నియోజకవర్గంలోని సోమందేపల్లిలో ప్రచారం చేయనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details