ఇదీ చదవండి :
ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే వరదలు: వెంకటప్రసాద్
వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం.. విపక్షాలపై నిందలు వేయడం విడ్డూరంగా ఉందని అనంతపురం తెదేపా నేత వెంకట ప్రసాద్ అన్నారు. వరద ముంపుపై కేంద్రం హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే వరదలు : తెదేపా నేత వెంకట ప్రసాద్