ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఓట్ల కోసమే జగన్ బీసీ నినాదం'

వెనుకబడిన తరగతులపై వైకాపా అధ్యక్షుడు జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. ఓట్ల కోసమే జగన్ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారని ఆరోపించారు.

By

Published : Feb 18, 2019, 3:45 PM IST

కాలవ శ్రీనివాసులు

కాలవ శ్రీనివాసులు
వెనుకబడిన తరగతులపై వైకాపా అధ్యక్షుడు జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఓట్ల కోసమే జగన్ బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలో బీసీలకు ఏ మేరకు న్యాయం జరిగిందో తెలపాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే బీసీలను అన్నిరంగాలలో ముందుంచడానికి కృషి చేస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి.

ABOUT THE AUTHOR

...view details