ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'240 కోట్లతో అభివృద్ది'

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 240 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కాలవ శ్రీనివాసులు శంకుస్థాపన చేశారు.

By

Published : Feb 28, 2019, 1:10 PM IST

అభివృద్ధి పనులకు శ్రీకారం

అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 240 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరితో కలిసి శంకుస్థాపన చేశారు. పట్టణ శివార్లలో 100 కోట్లతో నిర్మించనున్న బహుళ అంతస్తుల భవనానికి భూమి పూజ చేశారు. 140 కోట్లతో మున్సిపాలిటీకి తాగునీరందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అభివృద్ధి పనులకు శ్రీకారం

ABOUT THE AUTHOR

...view details