ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరోసారి వైకాపాలోకి దాడి వీరభద్రరావు

దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్ వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్​లోని జగన్ నివాసం లోటస్ పాండ్ లో జగన్ కలిసి పార్టీలో చేరారు.

By

Published : Mar 9, 2019, 1:14 PM IST

లోటస్ పాండ్

వైకాపాలో చేరిన దాడి వీరభద్రరావు

హైదరాబాద్​ లోటస్ పాండ్​లో దాడివీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్ జగన్​ను కలిశారు. వైకాపా అధినేతతో చర్చించిన అనంతరం వారు పార్టీలో చేరారు. జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details