ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

కుటుంబసమేతంగా 'మెగా' ఓటింగ్

సినీ నటుడు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు.

By

Published : Apr 11, 2019, 10:35 AM IST

chiranjeevi

కుటుంబసమేతంగా 'మెగా' ఓటింగ్

సార్వత్రిక ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్‌, కోడలు ఉపాసనలతో కలిసి హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ క్లబ్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details