తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం ఉండూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నహెడ్కానిస్టేబుల్ సత్యనారాయణ, హోంగార్డు ఎన్.ఎస్.రెడ్డిలపై అర్ధరాత్రి 2 గంటల సమయంలో లారీ బీభత్సం సృష్టించింది.
ఎస్కార్ట్ వాహనం మీదకు దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు పోలీసులు మృతి
ఎస్కార్ట్ వాహనం వద్ద లారీ బీభత్సం, ఇద్దరు పోలీసులు మృతి
06:30 May 14
.
పోలీసులపై లారీ బీభత్సం..
వ్యాక్సిన్ వాహనానికి ఎస్కార్ట్గా వెళ్లేందుకు వంతెన వద్ద వేచి ఉన్న పోలీసులపై లారీ దూసుకెళ్లింది. విజయవాడ నుంచి వస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ వాహనానికి ఎస్కార్ట్గా వెళ్లేందుకు వేచిచూస్తుండగా.. ఈ దుర్ఘటన జరగడం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది.
ఇవీ చూడండి :
Last Updated : May 14, 2021, 8:12 AM IST