ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాగర తీరాన రక్తదాన అవగాహన నడక

'రక్తదానం చెయ్యండి ప్రాణదాతలుకండి' అనే నినాదంతో విశాఖ బీచ్ రోడ్డులో రక్తదాన అవగాహన నడకను నిర్వహించారు.

By

Published : Jun 9, 2019, 9:26 AM IST

సాగర తీరాన రక్తదాన అవగాహన నడక

బీచ్ రోడ్ కాళీమాత ఆలయం వద్ద శ్రీరామ్ చిట్స్, రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన అవగాహన నడకను నిర్వహించారు. ఈ వేసవిలో రక్తదానం చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని.. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే రక్త నిల్వలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రతిఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఈ నడక ద్వారా వారికి అవగాహన కల్పిస్తున్నామని వారు తెలిపారు.

సాగర తీరాన రక్తదాన అవగాహన నడక

ABOUT THE AUTHOR

...view details