ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 7, 2020, 5:17 PM IST

ETV Bharat / city

వైజాగ్​ గ్యాస్​లీక్​ ఘటనపై భాజపా నేత బండిసంజయ్​ దిగ్భ్రాంతి

విశాఖ గ్యాస్​లీక్​ ఘటనపై తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

వైజాగ్​ గ్యాస్​లీక్​ ఘటనపై భాజపా నేత బండిసంజయ్​ దిగ్భ్రాంతి
వైజాగ్​ గ్యాస్​లీక్​ ఘటనపై భాజపా నేత బండిసంజయ్​ దిగ్భ్రాంతి

విశాఖపట్నం ఆర్​ఆర్​ వెంకటాపురంలోని ఎల్​జీ పాలిమర్స్​ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటనపై తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలు, బాధితులను ఏపీ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఇదీచూడండి:విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details