ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 8, 2019, 11:35 AM IST

ETV Bharat / city

విశాఖ​లో రొమ్ము క్యాన్సర్​పై అవగాహన ర్యాలీ

మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ విశాఖ సాగర తీరంలో 'వైజాగ్‌ గోయింగ్‌ పింక్‌ ' పేరిట పరుగు నిర్వహించారు.

Awareness rally on breast cancer in Vizag
Awareness rally on breast cancer in Vizag

విశాఖ​లో రొమ్ము క్యాన్సర్​పై అవగాహన ర్యాలీ
మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ విశాఖ సాగర తీరంలో 'వైజాగ్‌ గోయింగ్‌ పింక్‌ ' పేరిట పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్నినగర పోలీసు కమిషనర్‌ ఆర్కే మీనా ప్రారంభించారు. కార్యక్రమంలో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉర్రూతలూగించే నృత్యాలతో అందరినీ అలరించారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details