- రఘురామకు వైద్య పరీక్షలు ప్రారంభం
ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రత్యేక మెడికల్ బోర్డు, న్యాయాధికారి పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'బ్లాక్ ఫంగస్ కేసులొస్తే.. సమాచారమివ్వాలి'
కరోనాతో మృతి చెందిన వారి పిల్లలకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా కాలంలోనూ.. చుక్క పడాల్సిందే..!
కరోనా సమయంలోనూ లిక్కరు కిక్కుకోసం మందుబాబులు పరితపిస్తున్నారు. కర్ఫ్యూ ఆంక్షలు ఉన్నప్పటికీ తమపని తాము చేసుకుపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'టెలీమెడిసిన్ ద్వారా కరోనా రోగులకు వైద్యం'
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10 వేల మందికి వైద్య సేవలందించడం లక్ష్యం ముందుకెళుతున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు. దీనికోసం వైద్య నిపుణులతో చర్చించేందుకు వెబినార్ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యువత వ్యవసాయాన్ని అందిపుచ్చుకుంటే తిరుగుండదు: నాబార్డు ఛైర్మన్
యువత వ్యవసాయాన్ని అందిపుచ్చుకుంటే తిరుగు ఉండదని నాబార్డు ఛైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు అన్నారు. వ్యవసాయాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది యువత, పట్టభద్రులను ఆ దిశగా మళ్లించేందుకు నాబార్డు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 3డీ ప్రింటెడ్ బయోరియాక్టర్ను రూపొందించిన ఐఐటీ