ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 22, 2021, 1:39 PM IST

Updated : Aug 22, 2021, 1:46 PM IST

ETV Bharat / city

CBN: చంద్రబాబుకు రాఖీ కట్టిన మహిళా నేతలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మహిళా నేతలు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇతర తెదేపా మహిళా నేతలు రాఖీ కట్టారు.

చంద్రబాబుకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన మహిళా నేతలు
చంద్రబాబుకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన మహిళా నేతలు

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మహిళా నేతలు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇతర తెదేపా మహిళా నేతలు రాఖీ కట్టారు. వారందరికీ చంద్రబాబు అభినందనలు తెలిపారు.

చంద్రబాబుకు రాఖీ కట్టిన మహిళా నేతలు
Last Updated : Aug 22, 2021, 1:46 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details