ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 10, 2021, 9:36 PM IST

ETV Bharat / city

'పసుపు చొక్కా వేసుకున్న వాళ్లను హింసించాలని సీఎం జీవో ఇచ్చారా ?'

పసుపు చొక్కా వేసుకున్న వాళ్లను హింసించాలని సీఎం జీవో ఇచ్చారా? అని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ పోలీసులను ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెదేపా అభ్యర్థిని ఎస్​ఐ కులం పేరుతో దూషించటం దుర్మార్గమన్నారు.

పసుపు చొక్కా వేసుకున్న వాళ్లను హింసించాలని సీఎం జీవో ఇచ్చారా ?
పసుపు చొక్కా వేసుకున్న వాళ్లను హింసించాలని సీఎం జీవో ఇచ్చారా ?

రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎలక్షనా ? లేక సెలక్షనా ? అని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రభుత్వాన్ని నిలదీశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో తెదేపా అభ్యర్థిని ఎస్​ఐ కులం పేరుతో దూషించటం దుర్మార్గమన్నారు. పసుపు చొక్కా వేసుకున్న వాళ్లను హింసించాలని సీఎం జీవో ఇచ్చారా? పోలీసులను ప్రశ్నించారు. కొన్నిచోట్ల పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అధికార పార్టీతో కుమ్మక్కై..ఓటర్లు, అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details