ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 23, 2021, 5:55 PM IST

ETV Bharat / city

జగన్‌ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తోంది: పట్టాభి

జగన్‌ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తోందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. హత్యకు వెనుకాడమని వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు ఉద్యోగ సంఘ నేతలుగా ఉండటం దురదృష్టకరమన్నారు.

జగన్‌ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తోంది
జగన్‌ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తోంది

జగన్‌ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తోంది

హత్యకు వెనుకాడమని వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు ఉద్యోగ సంఘ నేతలుగా ఉండటం దురదృష్టకరమని.. తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభం సృష్టించేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. హైకోర్టు తీర్పును పాటించకపోవటం ధిక్కరణ కిందకే వస్తుందన్నారు. మద్యం దుకాణాలు తెరిచినప్పుడు, ఇళ్లపట్టాలు పంపిణీ చేసినప్పుడు వ్యాక్సినేషన్‌ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details