ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 377 కరోనా కేసులు, 4 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 377 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 278 మంది కోలుకోగా.. నలుగురు మరణించారు. మరో 3,033 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్యా ఆరోగ్య శాఖ తెలిపింది.

By

Published : Jan 5, 2021, 7:16 PM IST

new 377 corona cases registered in ap
రాష్ట్రంలో కొత్తగా 377 కరోనా కేసులు, 4 మరణాలు

రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 51,420మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 377 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 278 మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7,122కి చేరింది. ఇప్పటివరకు కోటీ 20 లక్షలపైగా కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో కొత్తగా 377 కరోనా కేసులు, 4 మరణాలు

ABOUT THE AUTHOR

...view details