ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 15, 2020, 6:33 PM IST

ETV Bharat / city

మెుక్కలు నాటిన జీవీఎంసీ కమిషనర్​ సృజన

విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ సృజన కుటుంబ సమేతంగా మొక్కలు నాటారు. జీవీఎంసీ అధికారిక నివాసంలో తండ్రి విశ్రాంత ఐఏఎస్ అధికారి బలరామయ్య, కుమారుడు విహాన్​తో కలిసి ఆమె మొక్కలు నాటారు.

మెుక్కలు నాటిన జీవీఎంసీ కమిషనర్​ సృజన
మెుక్కలు నాటిన జీవీఎంసీ కమిషనర్​ సృజన

పర్యావరణ హిత దీపావళికి కొనసాగింపుగా మెుక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. విశాఖను కాలుష్యరహితంగా మార్చేందుకు ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రజల నిరంతర బాధ్యతని ఉద్ఘాటించారు.

ABOUT THE AUTHOR

...view details