ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 4, 2020, 5:03 PM IST

ETV Bharat / city

తెలంగాణ: జీహెచ్​ఎంసీలో రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం

జీహెచ్​ఎంసీ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల్లో రెండు స్థానాలను గెల్చుకున్న కాంగ్రెస్ .. ప్రస్తుత ఎన్నికల్లోనూ రెండింటికే పరిమితమైంది.

జీహెచ్​ఎంసీలో రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం
జీహెచ్​ఎంసీలో రెండు స్థానాలకే కాంగ్రెస్ పరిమితం

బల్దియా ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికిని చాటుకుంది. జీహెచ్​ఎంసీ పోరులో హస్తం పార్టీ మరోసారి తన సత్తా చాటలేకపోయింది. గత ఎన్నికల్లో రెండు స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ .. ప్రస్తుత ఎన్నికల్లోనూ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది.

హైదరాబాద్‌లోని ఏఎస్‌రావు నగర్‌లో సింగిరెడ్డి శిరీషా రెడ్డి గెలుపొందారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి లీడింగ్‌లో ఉంటూ.. విజయం సాధించారు. ఉప్పల్‌లో మందముల్లా రజిత విజయం సాధించారు.

ఇదీ చూడండి: కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వివాదం

ABOUT THE AUTHOR

...view details