కేంద్ర ప్రభుత్వం 18 ఏళ్లు దాటిన వారందరికీ.. ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ చేస్తామంటూ తీసుకున్న నిర్ణయాన్ని భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అభినందించారు. రాష్ట్రాలపై భారం లేకుండా కేంద్రమే టీకాల ఖర్చును భరిస్తుందని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.
వ్యాక్సినేషన్పై ప్రధాని నిర్ణయం అభినందనీయం: సోము వీర్రాజు
18 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత వ్యాక్సినేషన్ నిర్ణయం అభినందనీయమని.. భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్రధాని మోదీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవటంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
వ్యాక్సినేషన్పై ప్రధాని నిర్ణయం అభినందనీయం: సోము వీర్రాజు