ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కాలు విరిగింది... పోలీసులపై యువకులు తిరగబడ్డారు!

అర్ధరాత్రి అవుతోంది. పోలీసులు గస్తీ కాస్తున్నారు. పోలీసు వాహనం సైరన్ వేయడంతో...ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వెళ్లి మురుగు కాల్వలో పడి కాలు విరగకొట్టుకున్నాడు.

By

Published : Aug 5, 2019, 3:40 PM IST

arguement_between_people_and_police

యువకుడి కాలు విరిగింది స్థానికులు తిరగబడ్డారు
విజయవాడ పాతబస్తీ నైజాంగేట్​ దగ్గర అర్ధరాత్రి యువకుల కీచులాట చోటుచేసుకుంది. అక్కడే కొట్లాడుకుంటున్న యువకులను గస్తీ పోలీసులు సైరన్ వేసి తరిమారు. దీంతో యువకులు పరిగెత్తారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు మురుగు కాల్వలో అక్బర్ అనే యువకుడు పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి కాలు విరిగింది. ఆగ్రహించిన అక్కడి స్థానికులు పోలీసులపై తిరగబడ్డారు. యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details