తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సాధారణ సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ పొందిన వారికి 4 గంటల వరకూ పడుతోంది.
By
Published : Mar 25, 2019, 9:43 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 5కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ పొందిన వారికి 4 గంటల వరకూ పడుతోంది. నిన్న శ్రీవారిని 84వేల 602 మంది దర్శించుకున్నారు. నిన్నటి హుండీ ఆదాయం 3కోట్ల 12లక్షలుగా ఆలయ అధికారులు వెల్లడించారు.