భక్తులతో తిరుమల రద్దీగా మారింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. వైకుంఠం వెలుపల కిలోమీటర మేర భక్తులు బారులుతీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుండగా... టైమ్స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటల సమయం వరకూ పడుతోంది. నిన్న శ్రీవారిని నిన్న 87వేల 273 మంది భక్తులు దర్శించుకున్నారు.హుండీ ఆదాయం 3కోట్ల 6 లక్షలుగా ఆలయ అధికారులు తెలిపారు.
సెలవులతో తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు, పరీక్ష ఫలితాలు విడుదల వంటి తదితర కారణాలతో..భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనానికై వస్తున్నారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది.