ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు తిరుమలలో భక్తుల రద్ధీ సాధారణం

నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ఉంది . శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు.

By

Published : Mar 13, 2019, 9:08 AM IST

నేడు తిరుమలలో భక్తుల రద్ధీ సాధారణం

నేడు తిరుమలలో భక్తుల రద్ధీ సాధారణం
నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ఉంది . శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులువేచియున్నారు. సాధారణ దర్శనానికి 5 గంటల సమయం పడుతుందని ఆలయాధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని63 వేల 269 మంది భక్తులుదర్శించుకున్నారు.నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4కోట్లువచ్చినట్లు అధికారులు వెల్లడిచేశారు.

ABOUT THE AUTHOR

...view details