ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు ఎన్​ఆర్​ఐ భారీ విరాళం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు ఓ ప్రవాస భారతీయుడు భారీ విరాళం అందజేశారు.

By

Published : Sep 10, 2019, 11:46 PM IST

nri_1_crore_donated_to_ttd

తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు ఓ ప్రవాస భారతీయ భక్తుడు భూరి విరాళాన్ని అందజేశారు. ఎం.శ్రీనివాస్‌ రెడ్డి అనే ఎన్‌ఆర్‌ఐ... కోటి 116 రూపాయలను విరాళంగా సమర్పించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వితరణకు సంబంధించిన డీడీలను తితిదే పాలకమండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డికి కుటుంబ సభ్యులతో కలసి అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details