ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి సేవలో మహర్షి చిత్ర బృందం

తిరుమల శ్రీవారిని మహర్షి చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

By

Published : May 14, 2019, 12:53 PM IST

శ్రీవారి సేవలో మహర్షి చిత్ర బృందం

తిరుమల శ్రీవారిని మహర్షి చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. సూపర్ స్టార్ మహేష్ నటించిన 25వ చిత్రం మహర్షి... ఆయన కెరీర్​లోనే గుర్తిండిపోయే చిత్రంగా నిలుస్తుందని దిల్ ​రాజూ అన్నారు. స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వచ్చినట్లు తెలిపారు.

శ్రీవారి సేవలో మహర్షి చిత్ర బృందం

ABOUT THE AUTHOR

...view details