ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బైక్​ను ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి

తిరుపతి జాతీయ రహదారి కూడలి వద్ద జరిగన రోడ్డు ప్రమాదంలో వాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరణించిన వ్యక్తి అవిలాలకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

By

Published : Aug 10, 2019, 12:05 AM IST

బైక్​ను ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి

బైక్​ను ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి

తిరుపతి నుంచి తనపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు జాతీయ రహదారి కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. బైక్​ డ్రైవర్​ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు తిరుపతి రూరల్ అవిలాలకి చెందిన బాబుగా తిరుచానూరు పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details