- Repeal three capital laws: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 3 రాజధానుల చట్టం ఉపసంహరణ
3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రద్దు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు పీటీఐ వెల్లడించిన కథనంలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CBN on Jagan: రాజధానిపై సీఎం జగన్ వైఖరి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం: చంద్రబాబు
రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ వైఖరి వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు తగ్గటంతో పాటు రాష్ట్ర ఆదాయానికి భారీగా గండి పడుతోందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Pawan on Repeal three capital law: జగన్ ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర లేపింది - పవన్ కల్యాణ్
మూడు రాజధానుల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 3 రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్.. మరింత స్పష్టతతో కొత్త బిల్లును సభలో ప్రవేశపెడతామని చెప్పి రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళంలోకి నెట్టేశారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- VENKAIAH NAIDU: ఏపీలో వరద పరిస్థితిని.. మోదీ, అమిత్షాకు వివరించిన వెంకయ్య
విశాఖ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వరద పరిస్థితులపై మోదీ, అమిత్ షాలతో చర్చించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- kisan mahapanchayat lucknow: 'మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందే'
సాగు చట్టాల రద్దుతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తేనే తాము స్వగ్రామాలకు వెళతామని రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ టికాయిత్ చెప్పారు. మద్దతు ధరకు చట్టబద్ధత కోరుతూ సంయుక్త్ కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో సోమవారం కిసాన్ మహాపంచాయత్ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వీడుతున్న అపనమ్మకాలు- భారత్-నేపాల్ సంబంధాలు ఆశావహం
కేపీ ఓలీ హయాంలో భారత్-నేపాల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనాతో ఓలీ వైఖరిపై విమర్శలు ఎదురయ్యాయి. అయితే ఓలీ స్థానంలో కాంగ్రెస్ నేత షేర్ బహదూర్ దేవ్బా బాధ్యతలు స్వీకరించాక ఇండియాతో మైత్రి దిశగా ఆశలు చిగురించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కరోనా కాలంలో ప్రజాస్వామ్య విలువలకు పాతర'
చాలా దేశాల్లో ప్రజాస్వామ్య విలువలు మరుగున పడిపోతున్నట్లు ఓ అంతర్జాతీయ సంస్థ నివేదికలో స్పష్టం చేసింది. కరోనా కట్టడి పేరుతో చాలా దేశాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- stock market: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 1170 పాయింట్లు పతనం
స్టాక్ మార్కెట్లు సోమవారం సెషన్లో భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 1170 పాయింట్ల పతనమై.. 58,466 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 348 పాయింట్లు కోల్పోయి.. 17,417 వద్ద ముగిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ శునకం కీపరా?.. ఆల్రౌండరా?.. సచిన్ వీడియో వైరల్
టీమ్ఇండియా దిగ్గజం సచిన్ తెందూల్కర్ సామాజిక మాధ్యమాల్లో ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశాడు. శునకం క్యాచింగ్ నైపుణ్యాల్ని మెచ్చుకుంటూ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- RRR song update: మరో పాట రిలీజ్కు రెడీ
రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'జనని' పాట నవంబరు 26న విడుదల కానుంది. శక్తివంతంగా, హృదయానికి హత్తుకునేలా ఈ గీతం ఉంటుందని చిత్రబృందం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.