ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రామ మందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ

By

Published : Jan 22, 2021, 5:51 PM IST

అయోధ్య రామమందిర నిర్మాణానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు పెసల జయ రాజగోపాల్ కుటుంబ సభ్యులు 2.50 లక్షల విరాళం అందించారు.

అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ
అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణ

అయోధ్యలో రామ మందిరం నిర్మాణంలో కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ భాగస్వామ్యులను చేయడంతో ప్రతి ఒక్కరూ తమ వంతుగా విరాళం ఇస్తున్నారని మాజీమంత్రి, భాజపా నాయకులు కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్యవైశ్య సంఘం గౌరవాధ్యక్షులు పెసల జయరాజగోపాల్ కుటుంబ సభ్యులు 2.50లక్షల విరాళం అందించారు. రామ మందిరం నిర్మాణానికి ఇవ్వడం సంతోషంగా ఉందని దాత పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details