నెల్లూరు నగరంలో ఓటర్లను తెదేపా నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైకాపా నాయకులు ఆరోపించారు.
By
Published : Mar 24, 2019, 4:45 PM IST
|
Updated : Mar 24, 2019, 4:54 PM IST
నెల్లూరులో నగదు పట్టివేత
నెల్లూరులో నగదు పట్టివేత
నెల్లూరు నగరంలో ఓటర్లను తెదేపా నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైకాపా నాయకులు ఆరోపించారు. ఓటర్లకు పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. బారకాసు సెంటర్ సమీపంలో ఎన్నికల కార్యాలయం వద్ద 8 లక్షల 30 వేల రూపాయల నగదును పట్టుకొని పోలీసులకు అప్పగించారు. డబ్బు పంపిణీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనివైకాపా అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పోలీసులను కోరారు.