భూకబ్జాకు గ్రామస్థుల పోటీ!
పట్టించుకునే వారు లేక అటవీ భూములు కబ్జాదారుల పాలైపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో నెల్లూరు జిల్లాలోని డెక్కలి మండల పరిధిలోని గ్రామస్థులు ఆక్రమణకు పాల్పడుతున్నారు.
అటవీ భూములను పట్టించుకోని అటవీ అధికారులు
ఆక్రమణకు గురవుతున్న అటవీభూములను పట్టించుకునే వారు లేక కబ్జాదారుల పాలైపోతుంది. పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తున్న అటవీ అధికారుల తీరుతో వందల ఎకరాల్లో అటవీ భూమిని అక్రమించేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఏకంగా రెండు గ్రామాల ప్రజలే ఈ అటవీ భూమిని ఆక్రమించేందుకు పోటీ పడుతున్నారు.
Last Updated : Feb 8, 2019, 8:16 AM IST