ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 24, 2020, 8:38 PM IST

ETV Bharat / city

కడప ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయిస్​ యూనియన్​ ధర్నా

విలీనం పేరిట ఆర్టీసీ సౌకర్యాలను తొలగించడం దారుణమని... కడప డిపో ఎదుట ఎంప్లాయిస్​ యూనియన్​ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

rtc protest in cuddapah
కడప ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయిస్​ యూనియన్​ ధర్నా

విలీనం పేరిట ఆర్టీసీ ఉద్యోగుల సౌకర్యాలను తొలగించడం దారుణమని... ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ నాయకులు నరసయ్య పేర్కొన్నారు. ఉద్యోగుల సౌకర్యాలను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కడప ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్మికుల డబ్బులతో కొనసాగుతున్న ఎస్​ఆర్​బిఎస్, ఎస్​టీబీటీలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెండింగ్​లో ఉన్న 150 మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు.

కడప ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయిస్​ యూనియన్​ ధర్నా

ABOUT THE AUTHOR

...view details