ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 10, 2019, 9:05 PM IST

ETV Bharat / city

బాపట్లలో ఓ వ్యక్తి ఆత్మహత్య.. పెట్రోలు పోసుకుని నిప్పు

బాపట్లలో ఓ వ్యక్తి ఆత్మహత్య కలకలం రేపింది. అందరూ చూస్తుండగానే పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.

జమ్ములపాలెం ఫ్లైఓవర్ సమీపంలో ఓ వ్యక్తి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.

జమ్ములపాలెం ఫ్లైఓవర్ సమీపంలో ఓ వ్యక్తి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.

గుంటూరు జిల్లా బాపట్లలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ సమీపంలో దారుణం జరిగింది. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఓ గుర్తు తెలియని వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాగా రద్దీగా ఉండే ప్రాంతం కావటంతో ఈ సంఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details