ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంటింటికీ రేషన్‌ పథకంపై హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేసిన ప్రభుత్వం

By

Published : Jan 31, 2021, 1:20 PM IST

Updated : Jan 31, 2021, 2:21 PM IST

RATION DOOR DELIVERY SCHEME
ఇంటింటికీ రేషన్‌ పథకంపై హైకోర్టులో విచారణ

13:16 January 31

ఎన్నికల నిబంధనలకు లోబడే కార్యక్రమం చేపట్టాలి: హైకోర్టు

ఇంటింటికీ రేషన్‌ పథకంపై ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది. ఇంటింటికీ రేషన్‌ పథకం అమలుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు....ఎన్నికల నిబంధనలకు లోబడే కార్యక్రమం నిర్వహించాలని సూచించింది. కార్యక్రమ వివరాలతో 2 రోజుల్లో ఎస్‌ఈసీని సంప్రదించాలని ప్రభుత్వాన్ని......హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని 5 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీకి సూచిస్తూ.....మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

ఇదీ చదవండి:  ఆ ఊరికి 45 ఏళ్లు ఓకే ఒక సర్పంచ్​

Last Updated : Jan 31, 2021, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details