ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 17, 2021, 1:37 PM IST

Updated : May 17, 2021, 3:17 PM IST

ETV Bharat / city

సంగం డెయిరీపై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం

సంగం డెయిరీపై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం
సంగం డెయిరీపై సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం

13:35 May 17

సంగం డెయిరీ కేసు..

సంగం డెయిరీపై సింగిల్‌ జడ్జి తీర్పును హైకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ డివిజన్ బెంచ్​లో విచారణ కొచ్చింది. వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవడాన్ని రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి:ఎంపీ రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు

Last Updated : May 17, 2021, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details