ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 27, 2020, 3:58 PM IST

ETV Bharat / city

శాసనమండలి ఛైర్మన్​కు తెదేపా ఎమ్మెల్సీల లేఖ

శాసనమండలి ఛైర్మన్ షరీఫ్​కు తెదేపా ఎమ్మెల్సీలు లేఖ రాశారు. మండలి సమావేశాల్లో స్వల్పకాలిక చర్చకు ప్రశ్నోత్తరాలను అనుమతించి సభ్యుల హక్కులను కాపాడాలని కోరారు.

ap legislative council chairman
ap legislative council chairman

కొవిడ్ సాకుతో ప్రభుత్వం ప్రశ్నోత్తరాలను తప్పించుకోవాలనుకుంటోందని తెదేపా ఎమ్మెల్సీలు విమర్శించారు. స్వల్పకాలిక చర్చకు ప్రశ్నోత్తరాలను అనుమతించి సభ్యుల హక్కులను కాపాడాలని శాసనమండలి ఛైర్మన్ షరీఫ్​కు ఎమ్మెల్సీలు లేఖ రాశారు. ప్రజా సమస్యలను లేవదీసి వారి సమస్యల పరిష్కారానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details