కొవిడ్ - 19పై ఐక్యంగా పోరాడాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి పిలుపునిచ్చారు. 68 రోజుల లాక్డౌన్ కాలంలో రోజుకు సరాసరిన 54 కేసులు నమోదైనట్లు తెలిపారు. లాక్డౌన్ తర్వాత 20 రోజుల్లో సరాసరిన 230 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. కరోనాను తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి.. మాస్కులు ధరించి.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
'కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలి'
కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి.. ఐక్యంగా పోరాడాలని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి పిలుపునిచ్చారు. వైరస్ను తరిమికొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు.
'కరోనాను తరిమికొట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలి'