ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్సై ప్రధాన రాతపరీక్షల తేదీలు విడుదల

ఎస్సై ఉద్యోగాలకు ప్రధాన రాత పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. ఈ నెల 23,24 తేదీల్లో నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి చైర్మన్ స్పష్టం చేశారు.

By

Published : Feb 15, 2019, 11:36 PM IST

SI MAINS EXAMS DATES RELEASE

ఎస్సై ఉద్యోగాలకు ప్రధాన రాత పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. ఈ నెల 23,24 తేదీల్లో నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ స్పష్టం చేశారు. మొత్తం 32 వేల 745 మంది అభ్యర్థులు మొయిన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లు తెలిపారు. హాల్​టికెట్లు ఈనెల 15 నుంచి 22 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. సంబంధిత వెబ్​సైట్ నుంచి డౌన్​లోడ్ చేసుకోవాలని సూచించారు. విశాఖ,కాకినాడ,గుంటూరు, కర్నూలులో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details