ఏడాది ఆస్తిపన్నును ఒకేసారి చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇచ్చే గడువును ప్రభుత్వం పెంచింది. రాయితీ గడువు ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఇంతకుముందు... ఏప్రిల్ నెలాఖరుతో ఈ గడువు ముగిసింది. తాజాగా.. మరోసారి కల్పించిన అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరింది.
ఆస్తి పన్ను రాయితీ గడువు పెంపు
ఏడాది ఆస్తిపన్ను ఒకేసారి చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇచ్చే గడువును ఈ నెలాఖరు వరకు పెంచుతున్నట్లు మంత్రి బొత్స తెలిపారు.
ఆస్తిపన్ను రాయితీ గడువు పెంపు