ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ట్యాక్సీ యజమానులను ఆదుకోండి: పవన్

లాక్​డౌన్ సడలింపుల తర్వాత ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయని...ఇలాంటి సమయంలో పర్మిట్ ఫీజు, రోడ్డు పన్ను రద్దు చేసి ట్యాక్సీ యజమానులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు.

By

Published : Jun 19, 2020, 7:28 PM IST

Pavan  Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్

పర్మిట్ ఫీజు, రోడ్డుపన్ను రద్దు చేసి ట్యాక్సీ యజమానులను ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కోరారు. లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత ఉపాధి అవకాశాలు నామమాత్రంగా ఉన్నాయని.. ఈ సమయంలో రవాణాశాఖ ఒత్తిడి భావ్యం కాదన్నారు. నెలాఖరులోగా పన్నులు, రుసుములు చెల్లించాలనడం సరికాదని...సీట్ల కుదింపు ఆంక్షలు ఉన్నంతవరకూ పన్నుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details