ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేటి ప్రధానవార్తలు

నేటి ప్రధానవార్తలు

By

Published : Aug 3, 2020, 7:00 AM IST

newstoday 03.08.2020
నేటి ప్రధానవార్తలు

* అమరావతి వేదికగా ఇ- రక్షాబంధన్​​ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్

* కరోనా పరిస్థితుల నేపథ్యంలో జన్మదిన వేడుకలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దూరం

* రాష్ట్ర ఎస్​ఈసీగా తిరిగి బాధ్యతలు చేపట్టనున్న నిమ్మగడ్డ రమేష్​ కుమార్​

* అనంతపురం రానున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని. కరోనా పాజిటివ్ వ్యక్తులతో వీడియో కాన్ఫరెన్స్, అధికారులతో సమీక్ష

* విజయవాడ ఇంద్రకీలాద్రిపై రెండోరోజుకు చేరుకున్న పవిత్రోత్సవాలు

* నేపాల్​ ప్రధాని ఓలీతో అధికార పార్టీ చైర్మన్​ ప్రచండ భేటీ

* టాలీవుడ్​ నవలా నాయిక వాణిశ్రీ పుట్టినరోజు

* ఐపీఎల్-13 షెడ్యూల్ విడుదల

ABOUT THE AUTHOR

...view details