ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 27, 2020, 9:37 PM IST

ETV Bharat / city

'జగనన్నా..ఇంత పిరికివాడివని అనుకోలేదు'

ట్విట్టర్ వేదికగా వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది..28 ఎమ్మెల్సీలను చూసి పారిపోవడానికి కాదంటూ ట్వీట్ చేశారు.

kesineni nani comments on cm jagan
kesineni nani comments on cm jagan


శాసన మండలి రద్దుపై తెదేపా ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. వైకాపా నిర్ణయాన్ని తప్పుబట్టారు. మీకు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది...28 మంది ఎమ్మెల్సీల దెబ్బకి భయపడి పారిపోవటానికి కాదని..దమ్ముతో పోరాడేందుకని చురకలంటించారు. ఇంత పిరికివాడివి అనుకోలేదంటూ తనదైన స్టైల్​లో సెటైర్ వేశారు కేశినేని.

కేశినేని నాని ట్వీట్

ABOUT THE AUTHOR

...view details