శాసన మండలి రద్దుపై తెదేపా ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. వైకాపా నిర్ణయాన్ని తప్పుబట్టారు. మీకు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది...28 మంది ఎమ్మెల్సీల దెబ్బకి భయపడి పారిపోవటానికి కాదని..దమ్ముతో పోరాడేందుకని చురకలంటించారు. ఇంత పిరికివాడివి అనుకోలేదంటూ తనదైన స్టైల్లో సెటైర్ వేశారు కేశినేని.
'జగనన్నా..ఇంత పిరికివాడివని అనుకోలేదు'
ట్విట్టర్ వేదికగా వైకాపా ప్రభుత్వంపై తెదేపా ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది..28 ఎమ్మెల్సీలను చూసి పారిపోవడానికి కాదంటూ ట్వీట్ చేశారు.
kesineni nani comments on cm jagan
ఇదీ చదవండి : 'బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపినందుకే మండలి రద్దు'