ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 26, 2020, 8:03 PM IST

ETV Bharat / city

రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం: కన్నబాబు

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. పంట నష్టంపై వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు సమీక్షించారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీఇచ్చారు.

kannababu review on crop loss due to rains
వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు

రాష్ట్రంలో కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నలకు తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. అకాల వర్షాల పంట నష్టంపై వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పంటనష్టం వివరాలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details