ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 6, 2021, 5:44 PM IST

Updated : Sep 6, 2021, 7:04 PM IST

ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 739 కరోనా కేసులు.. 14 మరణాలు

CORONA CASES
కరోనా కేసులు

17:39 September 06

CORONA CASES

కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 43,594 మంది నమూనాలు పరీక్షించగా.. 739 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 14 మంది మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా 1,333 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,550 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల చిత్తూరు, ప్రకాశంలో నలుగురు, కృష్ణా, నెల్లూరులో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 

ఇదీ చదవండీ..TS RAIN ALLERT: 6-8 గంటల పాటు ఇళ్లల్లోనే ఉండండి: జీహెచ్​ఎంసీ

Last Updated : Sep 6, 2021, 7:04 PM IST

ABOUT THE AUTHOR

...view details